Property litigation fights in Guduru Mandal Krishna District
కృష్ణాజిల్లా, గూడూరు మండలం పోసినవారిపాలెం లో ఆస్థితగాదాలు. కత్తులతో దాడిచేసిన చింతల కొండయ్య, పోసిన మల్లేశ్వరరావు, పోసిన సాంబశివరావు, పోసిన సహదేవుడు, మరియు మరికొంతమంది.
దాడిలో అక్కడికక్కడే మృతి చెందిన ఇద్దరు మహిళలు. పోసిన శాంతమ్మ, పోసిన రూపావతి. కోర్ట్ లో కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి. తిరస్కరించడంతో కత్తులతో దాడి. ఈ ఘటనలో ముగ్గురిపై దాడి చేయగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.